రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆగవు.. మార్చి 9 నుంచే..

1 month ago 4
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీని తగ్గించడానికి కొత్త చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి ప్రత్యేక రైళ్లు ప్రారంభం అయ్యాయి. ఈ రైళ్లు దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో సంబంధం లేకుండా.. అక్కడ రద్దీని తగ్గించడానికి చర్లపల్లి నుంచి ట్రైన్స్ నడుపుతున్నారు. ఇది తెలంగాణ నుంచి ఏపీ, ఇతర ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఊరట కలిగించే అంశం.
Read Entire Article