రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఆ రెండు ట్రైన్లు చర్లపల్లి నుంచే, మరో 3 ట్రైన్లకు స్టాపేజీ

1 year ago 16
ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రారంభించనున్నారు. మరో మూడు ట్రైన్లకు చర్లపల్లి స్టేషన్‌లో స్టాపేజీ ఇచ్చారు. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు.
Read Entire Article