రైళ్లలో ఆ పనులు చేయొద్దు.. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన

1 year ago 22
Sabarimala Passengers: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ మంది శబరిమలకు వెళ్తుండగా.. అధికశాతం భక్తులు రైళ్లలోనే వెళ్తుంటారు. అయితే.. ఎక్కువగా అయ్యప్పస్వాములే వెళ్తుండటంతో.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో వెళ్లే అయ్యప్ప స్వాములు పూజా కార్యక్రమాలు చేయటంతో పాటు కర్పూర్, అగర్ బత్తి ల్లాంటి మండే స్వభావం కలిసి పదార్థాలను ప్రయాణాల్లో తీసుకెళ్లటంపై రైల్వే శాఖ నిషేధించింది.
Read Entire Article