రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ సీరియస్.. ఇకపై తవ్విన వారే తిరిగి వేయాలి

4 months ago 7
హైదరాబాద్‌లో రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లు తవ్వితే, వాటిని తిరిగి వేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా శాఖలదేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహించిన వాటర్ బోర్డు నుంచి రూ.58 కోట్లు వసూలు చేసి, ఆ నిధులతో రోడ్లు పునరుద్ధరించనుంది. అనుమతి లేకుండా తవ్వితే జరిమానాలు విధించనుంది.
Read Entire Article