లక్కంటే వీరిదే బ్రో.. ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచ్‌లుగా గెలుపు..

2 months ago 7
తెలంగాణ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఇంద్రవెల్లి మండలానికి చెందిన అమర్ సింగ్ తిలావాత్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. జమునా నాయక్ ధనోరా (బీ) సర్పంచ్‌గా గెలవగా.. ఆమె తోడికోడలు రోమా శంకర్ గూడకు, చిన్నమామ కుమారుడు జాదవ్ లఖన్ ఎమానుకుంటకు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో నలుగురు వార్డు మెంబర్‌లు కూడా విజయం సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఏడు పదవులు దక్కడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
Read Entire Article