లగచర్ల ఘటన.. రంగంలోకి NHRC బృందం.. జైల్లో రైతులను కలిసిన సభ్యులు
1 year ago
18
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టై ప్రస్తుతం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న రైతులను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) బృందం ఆదివారం కలిసింది. 8 మంది సభ్యులతో కూడిన బృందం సభ్యులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.