లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణ రద్దు.. రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

6 months ago 9
లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం భూమిని సేకరించేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో లగచర్లలో తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు.. ఆగ్రహంతో రగిలిపోయారు. అధికారులపై తిరగబడ్డారు. దీంతో భూసేరణను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.
Read Entire Article