లారీలు వెళ్లకుండా అడ్డుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్.. అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు, ఎందుకంటే

7 months ago 4
AP Speaker Ayyanna Patrudu Lorries: స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం వెళ్తుండగా రాజుపేట వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులను గుర్తించారు. గంగవరం పోర్టు నుంచి మాకవరంలోని పయనీర్ కంపెనీకి ముడిసరుకు తరలిస్తున్న ఆ ట్రక్కులను వెంటనే ఆపి బిల్లులు పరిశీలించారు. గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన స్పీకర్, వెంటనే ఆ ట్రక్కులను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ చర్యతో తాళ్లపాలెం వంతెన ప్రమాదం నుంచి తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article