లిక్కర్ షాపు దక్కిందనే ఆనందం ఆవిరి.. రాత్రి పూట లోనికి ప్రవేశించి..

1 year ago 36
ఏపీలో ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే సత్యసాయి జిల్లాలో ఓ మద్యం దుకాణంపై దాడి జరిగింది. వైసీపీకి చెందిన నేతకు మద్యం దుకాణం దక్కింది. ఇక బుధవారం ఉదయం లిక్కర్ షాపును తెరుద్దామని అన్నీ రెడీ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు షాపు తాళాలు పగలగొట్టి.. షాపులోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రూ.10 లక్షల వరకూ నష్టం జరిగినట్లు అంచనా.
Read Entire Article