లేడీ కానిస్టేబుల్‌ కులాంతర వివాహం.. కిరాతకంగా హతమార్చిన తమ్ముడు..!

1 year ago 30
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను ఆమె తమ్ముడే దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. స్కూటీపై వెళ్తున్న నాగమణి అనే కానిస్టేబుల్‌ను.. కారుతో ఢీకొట్టి ఆపై కొడవలితో నరికి హతమార్చాడు. స్వగ్రామం రాయపోల్ నుంచి డ్యూటీకి వెళ్తుండగా.. మన్నెగూడ రహదారిపై ఆమెను దారుణంగా చంపేశాడు. నెల రోజుల గతనెల 10న నాగమణి తాను ప్రేమించిన యువకుడితో కులాంతర వివాహం చేసుకుంది.
Read Entire Article