వంగవీటి రంగా విగ్రహానికి అవమానం.. చంద్రబాబు సీరియస్.. అసలేమైందంటే?

6 months ago 8
Chandrababu on Vangaveeti Ranga statue insult: ఏలూరు జిల్లా కైకలూరులో కాపు నేత వంగవీటీ రంగా విగ్రహానికి అవమానం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పేడపూసి అవమానపరిచారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాలాభిషేకం చేసి వంగవీటి రంగా విగ్రహాన్ని శుద్ధి చేశారు.
Read Entire Article