వరంగల్ ఎయిర్‌పోర్టు ఆలస్యానికి కారణం వారే: కేంద్రమంత్రి రామ్మోహన్

7 hours ago 1
వరంగల్ మామునూరు విమానాశ్రయం క్లియరెన్స్ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వరంగల్ వంటి పెద్ద నగరంలో ఎయిర్ పోర్టు విషయంలో గత ప్రభుత్వ హయాంలో అడుగులు ముందుకు పడలేదన్నారు. ఇప్పుడు ఇక్కడి ప్రజల కల నెరవేరిందని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్టుకు తన హయాంలోనే క్లియరెన్స్ రావడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని అన్నారు.
Read Entire Article