వరంగల్: కాకతీయ జూ పార్క్‌కు రెండు పులులు తరలింపు

1 year ago 26
వరంగల్ జిల్లా ప్రజలను ఇక నుంచి పెద్ద పులులు కనువిందు చేయనున్నాయి. హనుమకొండలోని కాకతీయ జూపార్కుకు రెండు పెద్ద పులులను అధికారులు తరలించారు. శంకర్, కరీనా అని పిలవబడే మగ, ఆడ పులలను జూకు తీసుకొచ్చారు. రేపు (డిసెంబర్ 4) అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జూను ప్రారంభించనుండగా.. త్వరలోనే సందర్శకులను అనుమతించనున్నారు.
Read Entire Article