Warangal Railway Station: ఎప్పటి లాగే వరంగల్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు చేరుకున్నారు. ఒక్కసారిగా అటుగా వస్తున్న ట్రైన్ ప్రహారీని ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడి.. ఏదో జరుగుతుంది అని అక్కడ నుంచి పారిపోయారు. ఒకరిని చూసి మరొకరు అక్కడ ఒక్కరు కూడా లేకుండా పరుగు పెట్టారు. ఇంతకు అక్కడ ఏం జరిగింది..? ప్రయాణికులు అంతగా భయపడాల్సిన సంఘటన ఏమై ఉంటుంది..? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.