వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండగా అపశ్రుతి.. మంత్రి పొంగులేటికి గాయాలు

9 months ago 15
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాయపడ్డారు. వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు టూ వీలర్‌పై వెళ్లగా.. బైక్ స్కిడ్ కావడంతో జారి పడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీసుకు తరలించారు.
Read Entire Article