వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరో సాయం.. వారందరికీ రిలీఫ్

1 year ago 32
ఇటీవల సంభవించిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వీరికి మరో సాయం చేయాలని నిర్ణయించింది. రూ.50 వేల వరకు రుణాలు రీ షెడ్యూల్ చేసుకున్న ప్రజలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. వరదల కారణంగా ఇబ్బందులు పడిన మొత్తం 10 వరద ప్రభావిత జిల్లాల్లో స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఇప్పటికే వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద సాయం బ్యాంక్ అకౌంట్లలో జమ చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article