వరద బాధితులకు తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారంటే..?

7 months ago 10
ఏపీ-తెలంగాణల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, జూ.ఎన్టీఆర్ తదితరులు తెలంగాణ వరద బాధితులకు విరాళం ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న సైతం విరాళం ప్రకటించారు.
Read Entire Article