వరద బాధితులకు భారీ ఊరట.. వాళ్లకు కూడా ఫ్రీ ఇండ్లు.. కీలక ప్రకటన చేసిన మంత్రి

1 year ago 40
Telangana Floods: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై సంబంధిత శాఖలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జరిగిన నష్టంపై శాఖల వారీగా అధికారులు మంత్రికి వివరించగా.. పొంగులేటి కీలక ప్రకటనలు చేశారు. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని.. ఇక ఇండ్లు కోల్పోయిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
Read Entire Article