వర్షాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం.. ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు.. వారికి రూ.5 లక్షలు

1 year ago 51
శనివారం వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాదు, అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ క్రమంలో నష్టం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించాలని చెప్పారు.
Read Entire Article