బట్టల దుకాణంలో చోరీ జరిగింది. మీరు అనుకున్నట్లు డబ్బులను చోరీ చేయలేదు. చీరలను చోరీ చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు. ఆ చీరల విలువ దాదాపు రూ.12 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ ఘటన మార్చి 8న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలపిన వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోండి.