వాతావరణ శాఖ ఆరోజే చెప్పింది.. కానీ, కుంభకర్ణ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు: కేటీఆర్

1 year ago 26
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల పోటెత్తిన వర్షాలు.. అటు బాధితుల జీవితాల్లో బురద నింపగా.. ఇప్పుడు అదే బురద రాజకీయాల్లోనూ రచ్చ లేపుతోంది. భారీ వరదలు.. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై కేటీఆర్, హరీష్ రావు కౌంటర్లు ఇచ్చారు. బాధితులకు సాయం చేయటం మానేసి.. ప్రతిపక్షాలపై బురద జల్లటమేంటని ప్రశ్నించారు.
Read Entire Article