వాతావరణ శాఖ కీలక ప్రకటన.. బలహీనపడిన వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..

9 months ago 16
తెలంగాణలో వరుసగా కురిసిన భారీ వర్షాలు చివరికి విరమించాయి. వాయుగుండం బలహీనపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత తగ్గింది. రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిత్తడిగా జల్లులు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రజలకు ఊరటను కలిగించింది. అంతే కాకుండా.. హైదారబాద్‌లో రానున్న రెండు రోజులు చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
Read Entire Article