వారి ఖాతాల్లోకి రూ.18 వేలు, రూ.6 వేలు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

8 months ago 9
తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు భరోసా పథకం కింద చేనేత కార్మికులకు రూ. 48.8 కోట్లు కేటాయించింది. జియో ట్యాగ్‌డ్ మగ్గాలపై పనిచేసే కార్మికులకు ఏటా రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేలు రెండు విడతల్లో అందించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. చేనేత రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article