వారికి GHMC హెచ్చరికలు.. ఫిబ్రవరి 28 వరకే ఛాన్స్.. ఆతర్వాత భారీగా జరిమానా, నోటీసులు

1 month ago 8
GHMC Property Tax Evasion Revision: జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. నగరంలో సుమారు లక్ష మందికి పైగా భవన యజమానులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తి విలువను తక్కువగా చూపించి, దాదాపు రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు గుర్తించింది. GIS సర్వేలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బల్దియా దృష్టి సారించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా పన్ను సవరించుకోకపోతే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. నేరుగా ఇంటికే వచ్చి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది.
Read Entire Article