AP Govt Rs 4 Lakh For Kin Of Deceased Advocates: ఏపీలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు రూ. 46 కోట్లతో 1,150 మందికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఏడీబీ రూ.2,900 కోట్ల రుణం మంజూరు చేసింది. అలాగే, గ్రామీణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు.