తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఈ నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే.. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం మల్లెపల్లిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో కీలక ప్రకటన చేశారు.