వాలంటీర్లపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

1 year ago 37
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు మాట ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు నెలలు గడుస్తున్నా.. గౌరవ వేతనం పెంపు మాట అటుంచితే.., వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా? లేదా? అనేది స్పష్టం రాలేదు. ఈ సమయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
Read Entire Article