వికారాబాద్: జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి యత్నం.. అధికారుల కార్లు ధ్వంసం

1 year ago 31
వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయనపై దాడికి యత్నించారు. కలెక్టర్‌తో పాటుగా అధికారుల కార్లను ధ్వసం చేశారు.
Read Entire Article