విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. పోలీసుల అదుపులో హైదరాబాద్ మహిళ, ఎవరీ సయీదా బేగం

4 weeks ago 3
Hyderabad Woman Arrested In Vijayawada AQIS Link Case: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసులో మరొకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సయిదా బేగంకు సోమవారం విజయవాడలో అరెస్టైన ముగ్గురు యువకులతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article