విజయవాడ కనక దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి..

10 months ago 22
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్! దుర్గ గుడి ఘాట్ రోడ్డును మరమ్మత్తుల కారణంగా మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. మే 6, 7, 8 తేదీల్లో ఈ మార్గం అందుబాటులో ఉండదు. అమ్మవారి దర్శనానికి కనకదుర్గ నగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దుర్గ గుడి దేవస్థానం అధికారులు తెలిపారు.
Read Entire Article