విజయవాడ: ట్రాఫిక్ పోలీసులు లేరని లైట్ తీసుకున్నారు.. 211మందికి షాక్, భారీగా జరిమానా

1 year ago 30
Vijayawada 211 Persons Fined One Week: విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌తో పాటూ ట్రాఫిక్ రూల్సి పాటించాల్సిందేనని చెబుతున్నారు. అయితే నగరంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఐటీఎంఎస్‌ ద్వారా వాహనాలపై నిఘాను పెంచారు. ఈ క్రమంలో వారంలోనే 211మందికి జరిమానాలు పడ్డాయి.. ట్రాఫిక్ పోలీసులు లేరని లైట్ తీసుకుని కోరి కష్టాలను కొని తెచ్చుకున్నారు.
Read Entire Article