విజయవాడ, విశాఖపట్నంవాసులకు సూపర్ న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అడుగులు

1 year ago 23
Vijayawada Visakhapatnam Metro Rail Projects DPR: ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ను రెడీ చేసి కేంద్రానికిం పంపించింది. 2024 ధరల ప్రకారం రూ.42వేల కోట్లు అవుతుందని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో రెండు దశల్లో మూడు కారిడార్లు, విశాఖఫట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article