విజయవాడ వ్యాపారవేత్త పెద్ద మనసు.. అన్న క్యాంటీన్లకు భారీ విరాళం

1 year ago 32
Rs 2 crores For Donation For Capital Anna Canteens: అన్నక్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు విరాళాలు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు రూ.2 కోట్లు ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి రూ.10,00,116ను విరాళంగా అందించారు.
Read Entire Article