విజయవాడలో యజమానిని చంపి పారిపోయిన పనిమనిషి.. ఆమె భర్తతో కలిసి, కారణం ఏంటంటే!

8 months ago 10
Vijayawada Machavaram Maid Killed House Owner: విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. బొద్దులూరి వెంకట రామారావును పనిమనిషి అనూష హత్య చేసి పరారైంది. వృద్ధ తల్లి సరస్వతి సంరక్షణ కోసం మూడు రోజుల క్రితమే అనూషను పనిలో పెట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రామారావు గదిలో కారంపొడి చల్లి ఉండటాన్ని, బీరువా పగులగొట్టి ఉండటాన్ని సరస్వతి గుర్తించారు. పోలీసులు అనూషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె తన భర్త సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి రామారావును చంపినట్లు సమాచారం.
Read Entire Article