విద్యార్థులకు టీటీడీ సూపర్ న్యూస్.. త్వరపడండి.. మరో రెండ్రోజుల్లోనే..

7 months ago 11
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను జూలై 25, 26 తేదీల్లో ఈ అడ్మిషన్లు జరుగుతాయి. టీటీడీ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలు, కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు అర్హులు. స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది, మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ విషయంపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article