విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. నేరుగా బ్యాంకు అకౌంట్లలోకే డబ్బులు

4 months ago 5
తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల విద్యార్థులకు సకాలంలో నిధులు చేరడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది.
Read Entire Article