విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. నేరుగా బ్యాంకు అకౌంట్లలోకే డబ్బులు

10 months ago 17
తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల విద్యార్థులకు సకాలంలో నిధులు చేరడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది.
Read Entire Article