కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటే ఏకంగా రూ.15 లక్షలు గెలుచుకోవచ్చు. 13 నుంచి 21 ఏళ్లలోపు యువత కోసం 'యువ ఏఐ గ్లోబల్ యువత ఛాలెంజ్' పేరుతో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నిజ జీవిత సమస్యలకు ఏఐతో పరిష్కారాలు చూపితే భారీ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. మరి దీనిలో ఎలా పాల్గొనాలి.. దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాల కోసం