నెల్లూరు జిల్లాకు చెందిన సుష్మిత జీవితంలో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. సుష్మితకు డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంతో పాటు, ఆమె బిడ్డను రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఆమెకు ఇల్లు కట్టించి, సోదరుడికి ఉద్యోగం ఇప్పించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబం మొత్తానికి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ వివరాలు..