విశాఖ: కొరియర్ సెంటర్‌లో డ్రైఫ్రూట్స్ పార్శిల్స్.. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే!

1 year ago 18
Visakhapatnam Parcel Ganja: ఏపీలో మరో గంజాయి దందా బయటపడింది. కొంతకాలంగా డ్రైఫ్రూట్స్‌ పేరుతో విశాఖ నుంచి ఢిల్లీకి కొరియర్‌లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేల్చారు.. గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్స్‌ను గుర్తించారు. వీళ్లు కొరియర్ సర్వీసులువారికి బురిడీ కొట్టించి డ్రై ఫ్రూట్స్ మాటున గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. అలాగే పోలీసులు రైల్వే స్టేషన్‌లలో కూడా తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.
Read Entire Article