విశాఖ నుంచి శబరిమల వెళ్లాలనుకుంటున్నారా.. అద్భుత అవకాశం, స్పెషల్ ప్యాకేజ్

1 year ago 17
Visakhapatnam Special Package For Sabarimala Devotees: విశాఖపట్నం నుంచి శబరిమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. అయ్యప్ప భక్తులకు ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 5,6,7 రోజుల చొప్పున ప్యాకేజీలన ప్రకటించారు. ఇప్పటికే ఏడు బస్సులు బుక్ అయ్యాయని.. భక్తులు కోరితే అద్దె ప్రాతిపదికన కూడా బస్సుల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 30 నుంచి 40 మంది భక్తులు బుక్ చేసుకుంటే వారు కోరుకున్న ప్రాంతాలు దర్శించుకునేలా బస్సుల్ని ఏర్పాటు చేస్తామన్నారు.
Read Entire Article