విశాఖ: భవనంపై నుంచి కిందపడి జంట మృతి.. 3 నెలలుగా సహజీవనం, గదిలో చూస్తే!

1 year ago 19
Visakhapatnam Couple Suicide Jump From Building: విశాఖపట్నంలోని గాజువాకలో అనుమానాస్పద రీతిలో ఓ జంట భవనంపై నుంచి పడి చనిపోవడం కలకలం రేపింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మిత గాజువాకలోని ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి పడిపోయినట్లు గుర్తించారు. వీరు మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. భవనంపై నుంచి కిందపడే ముందు వారి గదిలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article