విశాఖ: మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప.. సముద్రంలో గల్లంతు, బాబోయ్ ఆ చేప అంత డేంజరా!

8 months ago 12
Anakapalli Fish Dragged Fisherman In Sea: విశాఖ, అనకాపల్లి తీరంలో విషాదం చోటుచేసుకుంది. పూడిమడకకు చెందిన యర్రయ్య అనే మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఈ క్రమంలో గాలానికి చిక్కిన భారీ కొమ్ముకోనాం చేపను లాగే ప్రయత్నంలో అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. అయితే తోటి మత్స్యకారులు వెతికినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది.
Read Entire Article