విశాఖకు కేంద్రం తీపికబురు.. రూ.222 కోట్లు విడుదల, మత్స్యకారుల కష్టాలు తీరినట్లే

5 months ago 9
Visakhapatnam Coastal Erosion Project Rs 222 Crore: విశాఖపట్నం తీర ప్రాంత పరిరక్షణకు కేంద్రం రూ.222.22 కోట్లు మంజూరు చేసింది. దసరా కానుకగా వచ్చిన ఈ నిధులతో తీరం కోతకు గురికాకుండా రక్షణ గోడలు, గ్రోయిన్లు నిర్మిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. విశాఖ తీరం తీవ్రంగా దెబ్బతింటోంది.. అందుకే ఈ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నారు. ఇది తీర ప్రాంత ప్రజలకు, పర్యాటకానికి ఎంతో మేలు చేస్తుంది.
Read Entire Article