విశాఖపట్నం పర్యటనకు వస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఫుల్ షెడ్యూల్ ఇదే

2 months ago 12
President Droupadi Murmu To Visit Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు, రేపు విశాఖలో పర్యటిస్తారు. ఇవాళ ఢిల్లీ నుంచి బయల్దేరి సా.4.40 గం కు విశాఖపట్నం నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు చేరుకుంటారు. రాష్ట్రపతికి స్వాగతం గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. బుధవారం ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Read Entire Article