విశాఖపట్నం వందేభారత్ రైలు.. ఇకపై ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది, కొత్తగా స్టాప్

4 hours ago 1
Visakhapatnam Secunderabad Vande Bharat Train Eluru Stopping: ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. పలు రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది.. ఈ క్రమంలో మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించారు. తాజాగా మరో వందేభారత్ రైలుకు మరో స్టేషన్‌లో ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏలూరులో కూడా ఆగనుంది. నిమిషం పాటూ అక్కడ ఆగనుంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article