విశాఖపట్నం శారదాపీఠానికి మరో షాక్.. టీటీడీ నోటీసులు, 15 రోజులు డెడ్‌లైన్

10 months ago 11
TTD Notice To Saradha Peetam Building: తిరుమలలోని శారదా పీఠం భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని, కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చిందని అధికారులు తెలిపారు. గతంలో ఆక్రమణలు క్రమబద్ధీకరించగా, కూటమి ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. విశాఖలో కూడా శారదా పీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి!
Read Entire Article