విశాఖపట్నం సహా ఈ 12 నగరాల్లో థీమ్‌బేస్డ్ ప్లాన్.. భూముల ధరలకు రెక్కలు!

1 year ago 23
Andhra Pradesh Theme Based Towns: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన నగరాల చుట్టూ థీమ్ ఆధారిత పట్టణాలను నిర్మించాలని యోచిస్తోంది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని 1,000 ఎకరాల భూమిని సేకరించి, IT, వైద్యం, పర్యాటకం వంటి రంగాల్లో అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ, గుంటూరుతో సహా 12 నగరాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో థీమ్ పార్కులు రానున్నాయి. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధులు ఆశిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article