విశాఖపట్నంతో పాటు ఆ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

4 months ago 8
Alluri Sitarama Raju District Earthquake: ఆంధ్రప్రదేశ్‌లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు.. పది కిలోమీటర్ల లోతు నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. గతంలోనూ ఏపీలోని పలు కోస్తా జిల్లాల్లో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article