విశాఖపట్నంలో రూ.500 కోట్లతో కొత్త హోటల్.. ఆ ఫేమస్ హోటల్ కూల్చివేసి మూడు టవర్లు!

1 year ago 13
Visakhapatnam Varun Group Rs 500 Crore Hotel: విశాఖపట్నంలో మరో కొత్త హోటల్ ఏర్పాటు కాబోతోంది.. ఈ మేరకు వరుణ్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. నగరంలో ఉన్న ది గేట్‌ వేను కూల్చివేసి రూ.500 కోట్లకుపైగా పెట్టుబడితో మూడు భారీ టవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొత్త హోటల్ నమూనాను మీడియాకు విడుదల చేశారు. కొత్త హోటల్‌లో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. త్వరలోనే ది గేట్‌ వేను కూల్చివేయబోతున్నట్లు ప్రకటించారు.
Read Entire Article