విశాఖలో ఐటీ ఉద్యోగులకు పండగే.. ఉచితంగా ఆర్టీసీ బస్సులు, ఈ రూట్‌లోనే

1 year ago 16
Visakhapatnam 4 Free RTC Buses For It Employees: విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రుషికొండ ఐటీ పార్కుకు ఆర్టీసీ విశాఖ రీజియన్‌ ఈ బస్సులు ఆపరేట్‌ చేస్తోంది. ఐటీ పార్కు దగ్గర ఈ నాలుగు బస్సులను విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 8.00 గంటలకు బయలుదేరుతాయి. అలాగే వీటితో పాటు గాజువాక, ద్వారకా బస్‌స్టేషన్‌ల నుంచి మరో రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
Read Entire Article